నేటి నుంచి ఢిల్లీలో ఇళ్ల వద్దకే 40 సేవలు | Doorstep delivery of 40 Delhi govt services from Monday | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఢిల్లీలో ఇళ్ల వద్దకే 40 సేవలు

Sep 10 2018 5:10 AM | Updated on Sep 10 2018 5:10 AM

Doorstep delivery of 40 Delhi govt services from Monday - Sakshi

ఢిల్లీ: 40 ప్రభుత్వ సేవలను ప్రజల ఇళ్లవద్దకే సిబ్బంది వచ్చి అందించే కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం సోమవారం ప్రారంభించనుంది. వివాహ, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, కొత్త నీటి కనెక్షన్, రేషన్‌ కార్డు, వాహనాల ఆర్సీల్లో చిరునామా మార్పులు తదితర సేవలను ఇకపై ఢిల్లీ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా తమ ఇంటి వద్దనే పొందగలుగుతారు. అయితే ఇంటివద్దనే ఈ సేవలను పొందేందుకు ప్రజలు సాధారణ రుసుము కన్నా 50 రూపాయలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement