దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం ఎప్పుడూ నిద్రపోదంటారు. అక్కడ రోజంతా జన సంచారం కనిపిస్తూనే ఉంటుంది. మరి అలాంటి చోట్ల నైట్ లైఫ్ అంటే ఎలా ఉండాలి? ఇదే విషయాన్ని ముఖ్యమంత్రితో చర్చిస్తానని అంటున్నారు.. శివసేన యువ నాయకుడు ఆదిత్య ఠాక్రే.
'బార్లు, రెస్లారెంట్లను రాత్రి ఒంటి గంటకే మూసేయమనడం సరికాదు. మందుల షాపుల్లా.. మందు షాపులను కూడా రోజుకు 24 గంటలూ తెరిచే ఉంచాలి. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి. అప్పుడే ప్రశస్తమైన ముంబై నైట్లైఫ్కు మరిత ప్రభ చేకూరుతుంది' అని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తనయుడు యువసేన చీఫ్ ఆదిత్య ఠాక్రే చెప్పారు.ఈ విషయాలపై చర్చించేందుకు త్వరలో మహా సీఎం ఫడ్నవిస్తోనూ కలవనున్నట్లు ఆదిత్య ట్విట్టర్లో పేర్కొన్నారు.
నైట్ లైఫ్ ఇలా ఉండాలి..
Published Tue, Feb 17 2015 6:17 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement