భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మృతి | 14 Maoists Dead In Chhattisgarh Encounter | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మృతి

Aug 6 2018 12:43 PM | Updated on Aug 21 2018 6:08 PM

14 Maoists Dead In Chhattisgarh Encounter - Sakshi

పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతున్నట్లు​ పోలీసు అధికారులు తెలిపారు

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గడ్‌లోని గొల్లపల్లి కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 14మంది మవోయిస్టులు మరణించారు. పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతున్నట్లు​ పోలీసు అధికారులు తెలిపారు. కాగా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో 42 మంది మవోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి తీరని నష్టం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement