సితార, ఆద్యల చేతుల మీదుగా...

Sitara And Aadya Unveils Mahesh Babu New Movie Logo - Sakshi

‘భరత్‌ అనే నేను’ లాంటి భారీ హిట్‌ తరువాత మహేష్‌ బాబు చేసే మూవీపై అందరి దృష్టి నెలకొంది. ఎందుకుంటే ఇది మహేష్‌ కెరీర్‌లో 25వ సినిమా. ఈ చిత్రం కోసం మహేష్‌ గడ్డం పెంచడంతో సరికొత్త లుక్‌ ట్రై చేయడం అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది.

ఆగస్టు 9న మహేష్‌ బాబు పుట్టినరోజు. ఆ రోజున ఈ ప్రతిష్టాత్మక సినిమా ఫస్ట్‌ లుక్‌ను అభిమానులకు కానుకగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే శనివారం సాయంత్రం సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్యలు ఈ సినిమా లోగోను రివీల్‌ చేశారు. పూజా హెగ్డే కథా నాయికగా నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top