చెన్నె: తాను తమిళంలో ప్రస్తుతం సినిమాలేవి చేయడం లేదని నటి, దర్శకురాలు నందితా దాస్ తెలిపారు. కొత్త సినిమాలేవి ఒప్పుకోలేదని వెల్లడించారు. తన కుమారుడితో కలిసి ఆమె వేసవి సెలవులు గడుపుతున్నారు. కుట్టి రేవతి తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న సినిమాలో తాను నటించనున్నట్టు వచ్చిన వార్తలపై నందిత స్పందించారు.
'ఈ వార్తలు నా దాకా వచ్చాయి. రేవతి సినిమా గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. ప్రస్తుతం మా అబ్బాయితో కలిసి వేసవి సెలవులు గడుపుతున్నా. తిరిగి వచ్చాక నా ప్రాజెక్టుల్లో పాల్గొంటా'నని నందిత పేర్కొంది. అయితే రేవతి సినిమాలో తనను నటింపజేయాలనుకున్నారో, లేదో తనకు తెలియదని చెప్పింది.
‘ఫైర్’ వంటి సంచలన చిత్రం ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిత.. ‘అమృత’, ‘కమ్లి’ వంటి చిత్రాలతో దక్షిణాదిన కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 2008లో దర్శకురాలిగా మారి ‘ఫిరాక్’ సినిమా తీశారు. ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందించేందుకు ఆమె సమాయత్తమవుతున్నట్టు సమాచారం.
'తమిళ సినిమాలో నటించడం లేదు'
Published Wed, Jul 6 2016 7:17 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement