సౌత్ ఇండస్ట్రీలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన హీరో విక్రమ్. సినిమా కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీగా ఉండే విక్రమ్.. ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే హీరోగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో, త్వరలో మెగాఫోన్ పట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల చెన్నై వరదల నేపథ్యంలో ఓ షార్ట్ ఫిలింకు దర్శకత్వం వహించిన విక్రమ్ త్వరలోనే పూర్తి స్థాయి సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.
దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకున్న విక్రమ్ ప్రస్తుతం ఇతర విభాగాల మీద పట్టు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే షూటింగ్ సమయంలో తన షాట్ అయిపోయినా.. కెమరా, లైటింగ్ లాంటి విషయాల మీద అవగాహన కోసం సెట్స్లో ఉంటున్నాడు. అంతేకాదు తాను దర్శకత్వం వహించబోయే సినిమాలో తాను మాత్రం హీరోగా నటించకూడదని నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఇరుముగన్ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సినిమాను తెలుగులో ఇంకొకడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. విక్రమ్ హీరోగా, విలన్గా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో నయనతార, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మెగాఫోన్ పట్టనున్న అపరిచితుడు
Published Wed, Aug 17 2016 10:43 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలు
వరుస చోరీలతో భయాందోళన
ఎన్నికల విధుల సమస్యల పరిష్కారంపై హామీ
గంజాయితో ముగ్గురు యువకుల అరెస్ట్
సుభలయలో కార్డన్సెర్చ్
● జూన్ 4 కోసం అందరి ఎదురుచూపులు ● కాళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల లక్ష్మణరావు
వైభవంగా అశ్వవాహన సేవ
‘ప్రతి బోటుకు జీపీఎస్ తప్పనిసరి’
కౌంటింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి
మనదేపెత్తనం
తప్పక చదవండి
- ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
- రెప్పపాటులోనే మృత్యు ఒడికి
- వారణాసిలో వార్ వన్ సైడే
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- ఆక్వాలో అగ్రగామిగా ఏపీ
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement