
భానుచందర్ కొడుకు బంగారం
తన తనయుడు జయంత్ కథానాయకునిగా, తన మిత్రుడు బూచితో కలిసి భానుచందర్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘నా కొడుకు బంగారం’. భానుచందరే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా. నట్టం సుబ్బారావు నిర్మాత.
Sep 24 2013 2:19 AM | Updated on Aug 28 2018 4:30 PM
భానుచందర్ కొడుకు బంగారం
తన తనయుడు జయంత్ కథానాయకునిగా, తన మిత్రుడు బూచితో కలిసి భానుచందర్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘నా కొడుకు బంగారం’. భానుచందరే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా. నట్టం సుబ్బారావు నిర్మాత.