లండన్: నిండు నూరేళ్లు చల్లగా జీవించమని పెద్దలు అప్పుడప్పుడూ దీవిస్తూ ఉంటారు. దీవెన వరకూ బాగానే ఉన్నా నూరేళ్లూ జీవించడం అనేది ఈ రోజుల్లో సాధ్యమయ్యేది కాదు. ప్రస్తుతమున్న కాలుష్య పూరిత వాతావరణంలో అరవయ్యేళ్లు బతికితే గొప్పే. అయితే తాజాగా ఓ పరిశోధన వృద్ధాప్యాన్ని దగ్గరకు చేరనివ్వకుండా నివారించవచ్చని నిరూపించింది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం చర్మ కేన్సర్ చికిత్సలో భాగంగా వాడే ట్రామెటినిబ్ ఔషధాన్ని వృద్ధాప్యాన్ని దూరం చేసేందుకూ ఉపయోగించవచ్చు. తద్వారా మరణాన్ని వాయిదా వేయొచ్చు.
పరిశోధకులు తమ ప్రయోగంలో భాగంగా పూలపై వాలే ఈగలను ఎంచుకున్నారు. వీటిలోకి ట్రామెటినిబ్ డ్రగ్ను ప్రవేశపెట్టారు. ఇవి సాధారణ ఈగలతో పోల్చితే 12 శాతం ఎక్కువ కాలం జీవించాయి. ‘‘ఈగలతో పాటు జంతువులు, మానవుల్లో ఉండే ఆర్ఏఎస్ ప్రొటీన్ మార్గాన్ని మందగించేట్టు చేయడం ద్వారా వయసును మరింత పెంచుకోవచ్చు. ఈ డ్రగ్ ఆర్ఏఎస్ మార్గాన్ని ప్రభావితం చేయగలదు’’ అని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. రాబోయే 10-20 ఏళ్లలో పూర్తిస్థాయి చికిత్సావిధానాలు అందుబాటులోకి రాగలవని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు.
మరణాన్నీ వాయిదా వెయ్యొచ్చు!
Published Fri, Jul 3 2015 7:16 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
Advertisement