చైనాలో విషాదం చోటు చేసుకుంది.
బీజింగ్: చైనాలో విషాదం చోటు చేసుకుంది. ఓ బార్ లో అకస్మికంగా మంటలు వ్యాపించి 11 మంది మృత్యువాత పడ్డారు. చైనాలోని హాంగాన్ కరోకే బార్ లో మంటలు వ్యాపించడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో్ 35 మంది బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి అత్యవసర వైద్యం అందించిన పరిస్థితి విషమించి 11 మంది మృతిచెందినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.