సొలిత్రో కంపెనీ భూముల కేసులో హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా శివరాంపేట మండల పరిధిలోని సర్వే నంబర్లు 136,137, 227, 228లోని 23.08 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు చెందుతుందంటూ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. సొలిత్రో కంపెనీకి చెందిన ఆ భూ ములను వక్ఫ్ భూములుగా పేర్కొనడం చెల్లదని స్పష్టం చేసింది. ఎప్పుడో రద్దయిన వక్ఫ్ చట్టం ఆధారంగా ఈ నోటిఫికేషన్ను జారీ చేయడాన్ని తప్పు పట్టింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు తీర్పు వెలువరించారు.
వక్ఫ్బోర్డు నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ సొలిత్రో కంపెనీ హైకోర్టులో పిటిషన్ వే సింది. యాక్సిస్ ఇంజనీర్స్కు చెందిన ఈ భూమిని తాము బ్యాంకు వేలంలో కొనుగోలు చేశామని కంపెనీ తరపు న్యాయవాది వివరించారు. 1954 వక్ఫ్ చట్టం కింద నోటిఫికేషన్ ఇచ్చారని, ఈ చట్టం ఎప్పుడో రద్దయిందని గుర్తు చేశారు. దాని స్థానంలో 1995 కొత్త వక్ఫ్ చట్టం అమల్లో కి వచ్చిందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. నోటిఫికేషన్ను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు.
వక్ఫ్ బోర్డు నోటిఫికేషన్ రద్దు
Published Tue, Oct 11 2016 1:10 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఎన్టీఆర్తో ఉన్న ఈమెని గుర్తుపట్టారా? పాన్ ఇండియా డైరెక్టర్ భార్య
మోదీకేనా అమిత్ షా పరోక్ష సంకేతం: చిదంబరం
RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కృష్ణా జిల్లా
‘కంగనా కాలు మోపిన ఆలయాలను శుద్ధి చేయాలి’
ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ క్లీన్ స్వీప్: సాక్షితో ఎంపీ సంజయ్ సింగ్
సముద్రంపై మరోసారి అనంత్ ప్రీవెడ్డింగ్ వేడుకలు
సన్న బియ్యం పెద్ద లొల్లి
అమెరికాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం : ఎన్ని కలలు కన్నారో..!
తప్పక చదవండి
- అమెరికాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం : ఎన్ని కలలు కన్నారో..!
- పోర్షే కారు ప్రమాదం: ‘పబ్లో భారీ ఖర్చు’.. వెల్లడించిన పోలీసులు
- అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం
- ఏపీలో రాబోయే ప్రభుత్వంతో సత్సంబంధాలు: తిరుమలలో సీఎం రేవంత్రెడ్డి
- ఇన్స్టా రీల్ కోసం వందడుగుల ఎత్తు నుంచి దూకి..
- ఒంటరులవుతున్నారు... జంతువుల సాయం తీసుకుంటున్నారు!
- బయోపిక్లో భార్య రేప్ సీన్.. షాకైన కేన్స్ ఆడియెన్స్
- ‘కాంగ్రెస్ పాలనలో కన్నీటి దృశ్యాలివి’.. కేటీఆర్ వ్యాఖ్యలు
- పవన్ ఏ దేశానికి వెళ్లారు?
- అదే మా కొంపముంచింది.. వీలైనంత త్వరగా మర్చిపోవాలి: కమ్మిన్స్
Advertisement