రైళ‍్లలో చోరీలకు పాల‍్పడుతున‍్న ఇద‍్దరి అరెస్టు | Two thieves held secunderabad railway Police | Sakshi
Sakshi News home page

రైళ‍్లలో చోరీలకు పాల‍్పడుతున‍్న ఇద‍్దరి అరెస్టు

May 2 2017 12:07 PM | Updated on Aug 28 2018 7:30 PM

రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైల‍్వే పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

సికింద్రాబాద్: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైల‍్వే పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 22 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. దొంగ బంగారం కొన్నందుకు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు రైల‍్వే పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement