రోడ్డుపక్క మొక్కలు విక్రయించేవారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.
హైదరాబాద్: రోడ్డుపక్క మొక్కలు విక్రయించేవారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. సోమవారం ఉదయం మదీనగూడలో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతి చెందిన ఇద్దరూ తూర్పుగోదావరి జిల్లా కోరుమిల్లికి చెందిన చీకట్లశ్రీనివాస్, ఆదిబాబులుగా గుర్తించారు.