ముగిసిన టీఆర్ఎస్ ప్లీనరీ కమిటీ సమావేశం | TRS Plenary Committee meeting completed in hyderabad | Sakshi
Sakshi News home page

ముగిసిన టీఆర్ఎస్ ప్లీనరీ కమిటీ సమావేశం

Apr 10 2016 4:10 PM | Updated on Sep 17 2018 7:53 PM

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ప్లీనరీ కమిటీ సమావేశం ఆదివారం ముగిసింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ప్లీనరీ కమిటీ సమావేశం ఆదివారం ముగిసింది. ఎంపీ కే.కేశవరావు నివాసంలో జరిగిన ఈ  సమావేశానికి ప్లీనరీ కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంజనీరింగ్ కాలేజీలు, కేజీ టు పీజీతో పాటు 12 కీలక అంశాలపై తీర్మానాలు పెట్టాలని నేతలు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement