ప్రతిపక్ష నేతలతో కలిసి కేసీఆర్ విందు భోజనం | telangana cm kcr attends gampa govardhan daughter wedding | Sakshi
Sakshi News home page

ప్రతిపక్ష నేతలతో కలిసి కేసీఆర్ విందు భోజనం

Apr 30 2016 3:27 PM | Updated on Aug 15 2018 9:30 PM

ప్రతిపక్ష నేతలతో కలిసి కేసీఆర్ విందు భోజనం - Sakshi

ప్రతిపక్ష నేతలతో కలిసి కేసీఆర్ విందు భోజనం

ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రతిపక్ష నేతలతో కలిసి విందు భోజనం చేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ కుమార్తె ఇవాళ హైదరాబాద్లో జరిగింది.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రతిపక్ష నేతలతో కలిసి విందు భోజనం చేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ కుమార్తె ఇవాళ హైదరాబాద్లో జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా ఈటల రాజేందర్, పలువురు మంత్రులు హాజరయ్యారు. అలాగే ప్రతిపక్ష నేతలు జానరెడ్డి, షబ్బీర్ అలీ, వివేక్ తదితరులు విచ్చేశారు. అధికార, ప్రతిపక్ష నేతల రాకతో అక్కడ రాజకీయ సందడి నెలకొంది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా వివాహ వేడుకలో ఒకే టేబుల్పై కేసీఆర్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వివేక్ తదితరులతో కలిసి భోజనం చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement