పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలోని సహీన్నగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలోని సహీన్నగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్కారియో, టైరు పంక్చర్ కావడంతో రోడ్డు పక్కనున్న పూలదుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.