ఆర్టీఏ తనిఖీలు : ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ తనిఖీలు : ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు

Published Tue, Jun 28 2016 8:14 AM

RTA Officers Raids on Private Travels buses in Hyderabad

హైదరాబాద్ : రాజేంద్రనగర్ గగన్పహాడ్ వద్ద మంగళవారం ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 14 ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేశారు. ఆర్టీఏ అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.

Advertisement
Advertisement