కరువుపై రేపు గవర్నర్ సమీక్ష | review meeting on telangana drought by governer | Sakshi
Sakshi News home page

కరువుపై రేపు గవర్నర్ సమీక్ష

Apr 11 2016 8:55 PM | Updated on Sep 3 2017 9:42 PM

తెలంగాణలో కరువు, నీటి ఎద్దడిపై రేపు గవర్నర్ నరసింహన్ సమీక్ష నిర్వహించనున్నారు. రెవిన్యూ విపత్తు నిర్వహణశాఖల ఉన్నతాధికారులతో గవర్నర్ సమావేశం నిర్వహిస్తారు.

హైదరాబాద్: తెలంగాణలో కరువు, నీటి ఎద్దడిపై రేపు గవర్నర్ నరసింహన్ సమీక్ష నిర్వహించనున్నారు. రెవిన్యూ విపత్తు నిర్వహణశాఖల ఉన్నతాధికారులతో గవర్నర్ సమావేశం నిర్వహిస్తారు. కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుంటుందనే అంశాలను గవర్నర్ సమీక్షలో తెలుసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement