సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలను సరఫరా చేసి రైతాంగాన్ని నిలువునా ముంచిన కంపెనీలను వదిలిపెట్టేది లేదని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్లో మిర్చి, సోయాబీన్ పంటలు వేసిన రైతులు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయారని, అందుకే నకిలీ విత్తన కంపెనీలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యంను కోర్టులో దాఖలు చేసినట్టుగా మంగళవారం వెల్లడించారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులను విన్న కోర్టు, రైతుల నష్టానికి విత్తన కంపెనీలు బాధ్యత వహించాల్సిందేనని, నకిలీ విత్తనాలతో ప్రమేయమున్న విత్తన కంపెనీలను కేసులో చేర్చాలని హైకోర్టు సూచించినట్టుగా రేవంత్ చెప్పారు.
విత్తన కంపెనీలనూ ప్రతివాదులుగా చేయండి
రేవంత్రెడ్డికి హైకోర్టు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాల వల్ల కలిగిన నష్టాన్ని సదరు కంపెనీల నుంచి వసూలు చేసి రైతులకు అందచేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దాఖలు చేసిన వ్యాజ్యంలో విత్తన కంపెనీలను కూడా ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ రేవంత్రెడ్డికి ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యానికి సంబంధించి ఏదైనా ఉత్తర్వులు ఇవ్వాలంటే, విత్తన కంపెనీల వాదనలు వినడం తప్పనిసరని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది రచనారెడ్డి అంగీకరించడంతో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మంగళవారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
నకిలీ విత్తన కంపెనీలను వదిలిపెట్టం: రేవంత్రెడ్డి
Published Wed, Dec 21 2016 4:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement