తెలంగాణ టీడీపీకి హోం మంత్రి నాయిని సూచన
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసైగలతో తెలంగాణ టీడీపీ నేతలు పని చేయడం మానుకోవాలని, వారు తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. బుధవారం మినిష్టర్ క్వార్టర్స్లోని తన నివాసంలో నాయిని విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రా పార్టీ అవసరమా అని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలంటూ చంద్రబాబు ఢిల్లీలో లాబీయింగ్ చేశారని విమర్శించారు.
హైదరాబాద్కు ఈ నీళ్లు వస్తే ఆంధ్రవాళ్లు తాగరా అని ప్రశ్నించారు. ఇక్కడున్న ఉన్న ఆంధ్రావాళ్లంతా తమవారేనని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య చంద్రబాబు తన కుయుక్తులతో తగాదాలు పెంచుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి సహకరించడం, మత సామరస్యాన్ని కాపాడేందుకు కలిసిరావాలని ఎంఐఎంతో అవగాహన మాత్రమే కుదుర్చుకున్నామని, వారితో తమకు పొత్తు లేదని వెల్లడించారు.
బాబు సైగలతో పనిచేయడం మానుకోవాలి
Published Thu, Sep 3 2015 7:57 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement