రింగురోడ్డు వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి | Man dies near outer ring road | Sakshi
Sakshi News home page

రింగురోడ్డు వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి

May 7 2015 12:59 PM | Updated on Mar 28 2018 11:08 AM

ఆదిభట్ల మండలం బెంగుళూరు గేటు రింగు రోడ్డు సమీపంలో బోజ్యానాయక్ (45) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

హైదరాబాద్ : ఆదిభట్ల మండలం బెంగుళూరు గేటు రింగు రోడ్డు సమీపంలో బోజ్యానాయక్ (45) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం మనివారిపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం నగరంలో చిట్టీల కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని... బోజ్యానాయిక్ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement