నేటి నుంచి ‘మల్లన్నసాగర్’ కోసం దీక్ష | mallanna sagar for strike from today! | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘మల్లన్నసాగర్’ కోసం దీక్ష

Aug 10 2016 2:25 AM | Updated on Sep 4 2017 8:34 AM

నేటి నుంచి ‘మల్లన్నసాగర్’ కోసం దీక్ష

నేటి నుంచి ‘మల్లన్నసాగర్’ కోసం దీక్ష

మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలనే డిమాండుతో బుధవారం నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నట్లుగా...

టీపీసీసీ అధికార ప్రతినిధి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలనే డిమాండుతో బుధవారం నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నట్లుగా టీపీసీసీ అధికార ప్రతినిధి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) ప్రకటించారు. జీవో 123ని హైకోర్టు కొట్టివేసినా అప్పీలుకు వెళ్లడం దారుణమన్నారు. భూసేకరణ చట్టం-2013ను అమలు చేయాలని, నిర్వాసితులందరికీ చట్టం ప్రకారం పునరావాస చర్యలను తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు కట్టాలి కానీ వాటికోసం రైతులు, కూలీలు, వృత్తిదారుల పొట్ట కొట్టొద్దని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement