శోభాయాత్రకు స్వల్ప అంతరాయం | Little disruption to sobhayatra | Sakshi
Sakshi News home page

శోభాయాత్రకు స్వల్ప అంతరాయం

Apr 22 2016 12:33 PM | Updated on Sep 4 2018 5:21 PM

నగరంలో కొనసాగుతున్న హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది.

నగరంలో కొనసాగుతున్న హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. కర్మన్‌ఘాట్ సమీపంలో యాత్ర ఉండగా డీజేలకు పోలీసులు అనుమతించలేదు. దీంతో కొందరు భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే, పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టి యాత్రను ముందుకు సాగేలా వీలుకల్పించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement