ప్రభుత్వానిది ఒంటెద్దు పోకడ | kodanda ram slams trs government | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానిది ఒంటెద్దు పోకడ

Jun 20 2017 4:31 PM | Updated on Sep 5 2017 2:04 PM

ప్రభుత్వం జోన్ల వ్యవస్థ రద్దు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌: ప్రభుత్వం జోన్ల వ్యవస్థ రద్దు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. ఓయూలో ‘స్థానిక రిజర్వేషన్లు-జోనల్‌ వ్యవస్థ’పై విద్యార్థి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడుతూ.. జోన్ల వ్యవస్థ పై నిపుణుల స్థాయి కమిటీ వేయాలని కోరారు. యువజన, విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు చేయాలన్నారు. ప్రజా సమస్యలు ప్రభుత్వం వినటము లేదని, ఒంటెద్దు పోకడ పోతుందని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement