సాక్షి జర్నలిస్టుకు సాహిత్య అకాడమీ ఆహ్వానం | Invited a journalist to witness the Sahitya Akademi | Sakshi
Sakshi News home page

సాక్షి జర్నలిస్టుకు సాహిత్య అకాడమీ ఆహ్వానం

Feb 8 2017 2:46 AM | Updated on Aug 20 2018 8:20 PM

సాక్షి జర్నలిస్టు, కథా రచయిత పూడూరి రాజిరెడ్డికి సాహిత్య అకాడమీ ఆహ్వానం అందింది.

హైదరాబాద్‌: సాక్షి జర్నలిస్టు, కథా రచయిత పూడూరి రాజిరెడ్డికి సాహిత్య అకాడమీ ఆహ్వానం అందింది. ఈ నెల 21–26 వరకు ఢిల్లీలో అకాడమీ నిర్వహించనున్న ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ లెటర్స్‌’ ఉత్సవంలో భాగంగా.. 23న జరిగే ‘యువ సాహితి: ద న్యూ హార్వెస్ట్‌’ కార్యక్రమంలో 24 భాషల నుంచి నలబై ఏళ్లలోపు కథకులు తమ కథల్ని వినిపి స్తారు. ఇందులో తెలుగు తరఫున రాజిరెడ్డికి సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు ఆహ్వానం పంపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement