'హైవేల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం' | injustice done to telangana in highways, says cm kcr | Sakshi
Sakshi News home page

'హైవేల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం'

Dec 23 2016 1:11 PM | Updated on Aug 14 2018 10:54 AM

'హైవేల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం' - Sakshi

'హైవేల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం'

జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.

జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు జాతీయ రహదారులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 70 ఏళ్లలో పాలకులు చేయలేనిది తాము రెండున్నరేళ్లలో చేశామని చెప్పారు. 
 
మొత్తం 2,776 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారులను నిర్మించామన్నారు. 18 జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయన్నారు. హైదరాబాద్ చుట్టూ మరో రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement