ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం | Indian airlines-467 plane leaves shamshabad airport due to Techinical problem | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

May 2 2016 10:50 PM | Updated on Sep 3 2017 11:16 PM

ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌-467 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

హైదరాబాద్‌: ఇండియన్‌  ఎయిర్‌లైన్స్‌-467 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన విమానం అత్యవసరంగా సోమవారం రాత్రి శంషాబాద్‌ విమానశ్రయంలో దింపేశారు.

ఈ రోజు రాత్రి 8 గంటలకు విజయవాడ చేరాల్సిన విమానంలో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement