రోజాపై ప్రభుత్వం మొండిగా ఉంది | governement bahaviour not acceptable | Sakshi
Sakshi News home page

రోజాపై ప్రభుత్వం మొండిగా ఉంది

Mar 20 2016 12:03 PM | Updated on Aug 18 2018 5:15 PM

రోజా విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి ప్రతిపక్షాన్ని అణగొదొక్కే ధోరణిలో ప్రవర్తిస్తోందని ఆయన అన్నారు.

విజయవాడ: రోజా విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి ప్రతిపక్షాన్ని అణగొదొక్కే ధోరణిలో ప్రవర్తిస్తోందని ఆయన అన్నారు.

కోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే ప్రభుత్వ తీరును అర్ధం చేసుకోవచ్చని అన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యపై 28న ఛలో అసెంబ్లీకి పిలుపును ఇస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement