రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి | Engineering Student dies in a road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

Sep 6 2017 3:11 PM | Updated on Sep 17 2017 6:29 PM

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు.

సాక్షి, మేడ్చల్‌ : రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన జిల్లాలోని ఘట్‌కేసర్‌ మండలం అవుసాపూర్‌ వద్ద బుధవారం చోటుచేసుకుంది. వీబీఐటీ కళాశాలలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోన్న వినోద్‌(21) తన బైక్‌పై కళాశాలకు వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బీటెక్ విద్యార్థి వినోద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement