డీజేకు అనుమతి లేదు: సీపీ | cp mahender reddy on ganesh navaratri | Sakshi
Sakshi News home page

డీజేకు అనుమతి లేదు: సీపీ

Aug 24 2017 3:24 PM | Updated on Sep 12 2017 12:56 AM

గణేష్‌ నవరాత్రి ఉత్సవాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే గణేష్‌ నవరాత్రి ఉత్సవాలకు 24 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సారి బందోబస్తులో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. జియో ట్యాగింగ్‌ ద్వారా అనుమసంధానిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల్లో డీజేకి అనుమతి లేదని.. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement