ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. వారం రోజుల ...
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. వారం రోజుల పాటు టర్కీ పర్యటనను ముగించుకున్న ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్ చేరారు. ఈ నెల 1వ తేదీన చంద్రబాబు టర్కీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకూ ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు అందుబాటులో ఉంటారు.