రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్లకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది
హైదరాబాద్ :
రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్లకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్లకు డీజీలుగా పదోన్నోతి లభించింది. రాష్ట్రంలోని మహేందర్ రెడ్డి, రాజీవ్ త్రివేది, టి. కృష్ణ ప్రసాద్, అలోక్ ప్రభాకర్లకు పదోన్నతి కల్పించింది.