నాలుగున్నర కిలోల బంగారం పట్టివేత | 4.5 Kg gold seized in shamshabad airport | Sakshi
Sakshi News home page

నాలుగున్నర కిలోల బంగారం పట్టివేత

Nov 13 2014 3:44 AM | Updated on Sep 2 2017 4:20 PM

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు బుధవారం నగరానికి చెందిన 14 మంది ప్రయాణికుల నుంచి 4.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు బుధవారం నగరానికి చెందిన 14 మంది ప్రయాణికుల నుంచి 4.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 1.2 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. నిందితులను అదుపులోకి తీసుకున్న  అధికారులు  వారి పేర్లను వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement