ఆటో నుంచి జారిపడి గిరిజనుడి మృతి | Sakshi
Sakshi News home page

ఆటో నుంచి జారిపడి గిరిజనుడి మృతి

Published Wed, Feb 10 2016 1:51 PM

tribesmen killed after fall from Auto

పాడేరు మండలంలోని కొత్తపొలం గ్రామం వద్ద ప్రమాదవశాత్తూ ఆటోలో నుంచి జారిపడి మర్రి రామారావు(40) అనే గిరిజనుడు మృతిచెందాడు. కొత్తపొలం గ్రామం నుంచి సొంతూరు ముంతమామిడి గ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement