తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | normal crowd in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Nov 16 2015 9:19 AM | Updated on Sep 3 2017 12:34 PM

సోమవారం ఉదయం తిరుమలలో భక్తుల రద్ధీ కొనసాగుతుంది.

తిరుమల: సోమవారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 7 గంటలు, కాలినడక భక్తలకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

మరోవైపు తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. కాలి నడక భక్తులు వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement