వికారాబాద్ జిల్లాలో దారుణం | inebriated son kills mother in vikarabad | Sakshi
Sakshi News home page

వికారాబాద్ జిల్లాలో దారుణం

Nov 27 2016 12:21 PM | Updated on Sep 4 2017 9:17 PM

జిల్లాలోని బొమ్రస్ పేట మండలం దుగ్యాలలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది.

వికారాబాద్: జిల్లాలోని బొమ్రస్ పేట మండలం దుగ్యాలలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్నతల్లిని ఓ వ్యక్తి కడతేర్చాడు. నాలుగేళ్ల క్రితం కన్న తండ్రిని చంపి మహేష్ కు జైలుకు వెళ్లొచ్చాడు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement