విద్యుధ్ఘాతానికి రైతు బలి | Farmer killed with an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుధ్ఘాతానికి రైతు బలి

Feb 28 2016 2:21 PM | Updated on Nov 6 2018 4:37 PM

వ్యవసాయం బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన వ్యక్తి ప్రమదావశాత్తు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు.

 వ్యవసాయం బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన వ్యక్తి ప్రమదావశాత్తు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం కొట్టాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవల్ల శివయ్య(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. స్టాటర్ పెట్టెకు కరెంట్ షాక్ రావడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement