విషారం తిని 12 మందికి అస్వస్థత | 12 people sick due to food poisoning | Sakshi
Sakshi News home page

విషారం తిని 12 మందికి అస్వస్థత

Feb 21 2016 7:05 PM | Updated on Oct 17 2018 6:06 PM

నాగిరెడ్డిపేట మండలం వదలపర్తి, మాసన్‌పల్లి, మాటూరు గ్రామాలకు చెందిన 12 మంది విషారం తిని అస్వస్థతకు గురయ్యారు.

నాగిరెడ్డిపేట మండలం వదలపర్తి, మాసన్‌పల్లి, మాటూరు గ్రామాలకు చెందిన 12 మంది విషారం తిని అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం ఏడుపాయలలో జరిగిన విందులో వీరంతా భోజనం చేశారు. ఈ విందులో అన్నం తిన్న 12 మంది వాంతులు, విరేచనాల తో ఆదివారం నాగిరెడ్డిపేట ప్రభుత్వాసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement