'దేశం గొప్ప దార్శనికుడిని కోల్పోయింది' | YV Subba reddy pay tributes to Abdul kalam | Sakshi
Sakshi News home page

'దేశం గొప్ప దార్శనికుడిని కోల్పోయింది'

Jul 28 2015 1:55 PM | Updated on Aug 20 2018 3:02 PM

'దేశం గొప్ప దార్శనికుడిని కోల్పోయింది' - Sakshi

'దేశం గొప్ప దార్శనికుడిని కోల్పోయింది'

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణం దేశానికి తీరని లోటని ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఒంగోలు : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణం దేశానికి తీరని లోటని ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అబ్దుల్ కలాంకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడతూ... అబ్దుల్ కలాం మృతితో దేశం గొప్ప దార్శనికుడు, మహానీయుడిని కోల్పోయిందన్నారు. కలాం మరణించినా ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయన సజీవంగా ఉంటారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement