శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం | Villagers amazed by 'fish rain' in srikakulam district | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం

May 20 2016 12:57 PM | Updated on Sep 2 2018 4:48 PM

శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం - Sakshi

శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం శిబ్బిలి గ్రామ శివారులోని పొలాల్లో శుక్రవారం చేపల వర్షం కురిసింది.

పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం శిబ్బిలి గ్రామ శివారులోని పొలాల్లో శుక్రవారం చేపల వర్షం కురిసింది. ఈ ప్రాంతంలో రాత్రి నుంచి వర్షం పడుతోంది. ఉదయం పొలాల్లో చేపలు కుప్పతెప్పలుగా కనిపించాయి. దాంతో గ్రామస్తులు చేపలను చూసి ఆశ్చర్యపోయారు. కొందరు వాటిని ఇంటికి తెచ్చుకున్నారు. తుఫాను మూలంగా కురుస్తున్న భారీ వర్షంతో పాటు చేపలు పడిఉంటాయని భావిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement