కార్లకు నిప్పు పెట్టిన ఆగంతకులు | Unknown persons set fire to a two cars in nalgonda district | Sakshi
Sakshi News home page

కార్లకు నిప్పు పెట్టిన ఆగంతకులు

Aug 9 2015 8:42 AM | Updated on Aug 25 2018 6:52 PM

ఇంటి ముందు పార్క్‌ చేసి ఉన్న రెండు కార్లకు ఆగంతకులు నిప్పంటించారు.

నల్లగొండ : ఇంటి ముందు పార్క్‌ చేసి ఉన్న రెండు కార్లకు ఆగంతకులు నిప్పంటించారు. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తుంగతూర్తిలోని రామాలయం సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. దాంతో వాహన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement