బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొని.. | two young men dead in road accident | Sakshi
Sakshi News home page

బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొని..

May 20 2016 11:19 AM | Updated on Aug 30 2018 4:07 PM

మహబూబ్‌నగర్ జిల్లా భూత్‌పూర్ మండలం వెలికిచెర్ల శివార్లలో శుక్రవారం వేకువజామున ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది.

భూత్‌పూర్: మహబూబ్‌నగర్ జిల్లా భూత్‌పూర్ మండలం వెలికిచెర్ల శివార్లలో శుక్రవారం వేకువజామున ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న భరత్(24) యూసుఫ్(25) అక్కడికక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ బిజినేపల్లికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement