రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహళలు దుర్మరణం చెందిన సంఘటన కర్నూల్జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివారులో గురువారం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహళలు దుర్మరణం చెందిన సంఘటన కర్నూల్జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివారులో గురువారం జరిగింది. లచ్చమ్మ (60), అంబారు చిన్నమ్మ (55)లు ఆటోలో ప్రయాణిస్తుండగా ఎదురుగా సిమెంట్ లారీ వచ్చి ఢీకొట్టింది. ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.