రోడ్డు ప్రమాదంలో ఇద్దర మహిళలు మృతి | Two women killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దర మహిళలు మృతి

Jul 7 2016 9:14 AM | Updated on Aug 30 2018 4:07 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహళలు దుర్మరణం చెందిన సంఘటన కర్నూల్‌జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివారులో గురువారం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహళలు దుర్మరణం చెందిన సంఘటన కర్నూల్‌జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివారులో గురువారం జరిగింది. లచ్చమ్మ ​‍(60), అంబారు చిన్నమ్మ (55)లు ఆటోలో ప్రయాణిస్తుండగా ఎదురుగా సిమెంట్‌ లారీ వచ్చి ఢీకొట్టింది. ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement