బైక్, వ్యాన్ ఢీ: ఇద్దరు మృత్యువాత | Two died in road accident | Sakshi
Sakshi News home page

బైక్, వ్యాన్ ఢీ: ఇద్దరు మృత్యువాత

Jun 18 2016 4:07 PM | Updated on Aug 30 2018 4:07 PM

బైక్, వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది.

కోటగిరి (నిజామాబాద్) : బైక్, వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని రాయికూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement