గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా పేయింటింగ్ వేయాలని జేఎన్టీయూ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండలంలోని అమర వీరుని గ్రామమైన జోడేఘాట్ను ఏపీవో జనరల్ నాగోరావుతో కలిసి సందర్శించారు.
- జేఎన్టీయూ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు
- జోడేఘాట్ సందర్శన
Aug 27 2016 11:55 PM | Updated on Sep 4 2017 11:10 AM
గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా పేయింటింగ్ వేయాలని జేఎన్టీయూ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండలంలోని అమర వీరుని గ్రామమైన జోడేఘాట్ను ఏపీవో జనరల్ నాగోరావుతో కలిసి సందర్శించారు.