ఈరోజు శ్రీవారి ఆదాయం రూ.2.83 కోట్లు | today TTD Hundi income Rs 2.83 crores | Sakshi
Sakshi News home page

ఈరోజు శ్రీవారి ఆదాయం రూ.2.83 కోట్లు

Sep 1 2016 7:58 PM | Updated on Sep 4 2017 11:52 AM

శ్రీవారికి గురువారం హుండీ ద్వారా గురువారం రూ.2.83 కోట్ల ఆదాయం వచ్చింది.

శ్రీవారికి గురువారం హుండీ ద్వారా గురువారం రూ.2.83 కోట్ల ఆదాయం వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో గంటలోనే దర్శనం అవుతోంది. ఆగస్టు నెల తలనీలాల ఈ-వేలం ద్వారా టీటీడీకి రూ.12.21 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement