తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం తగ్గింది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం తగ్గింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది.