జవహర్‌నగర్‌లో చోరీ | theft in ranga reddy district jawahar nagar | Sakshi
Sakshi News home page

జవహర్‌నగర్‌లో చోరీ

Jun 25 2016 10:17 AM | Updated on Aug 11 2018 6:04 PM

జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది.

రంగారెడ్డి జిల్లా: జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. సాయిబాబానగర్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగలు పడి రూ. 50 వేల నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement