బైక్, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.
బైక్, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వలిగొండ మండలం మాందాపురం వద్ద బుధవారం మధ్యాహ్నం బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంగం గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.