గోదావరిఖనిలోని విఠల్నగర్లో అభినయ్(16) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గోదావరిఖనిలోని విఠల్నగర్లో అభినయ్(16) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న తల్లిదండ్రులను అమ్మమ్మ, తాతయ్య ప్రేమతో చేరదీయడలేదని మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.