ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి: హరీశ్ | The completion of arrangements for the PM tour : Harish Rao | Sakshi
Sakshi News home page

ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి: హరీశ్

Aug 5 2016 11:30 PM | Updated on Sep 4 2018 5:21 PM

ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి: హరీశ్ - Sakshi

ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి: హరీశ్

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లన్ని పూర్తి అయ్యాయని హరీశ్రావు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాని హోదాలో నరేంద్రమోదీ తొలిసారిగా ఈ నెల 7న రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లన్ని పూర్తిచేశామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మిషన్ భగీరథను ప్రధాని చేతులమీదుగా ప్రారంభం చేయిస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1200 మెగావాట్ల విద్యుత్ ఉతప్పత్తి ప్లాంట్‌ను మోదీ జాతికి అంకితం చేస్తారని తెలిపారు.రరామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని ప్రధాని ముఖ్యమంత్రి కే సీఆర్‌తో కలిసి పునః ప్రారంభిస్తారిన అన్నారు. కొత్తపల్లి-మనోహరబాద్ రైల్వేలైన్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారన్నారు. ప్రధాని సభా ప్రాంగణంలో మూడు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని.. ప్రధాని వేదిక పై 18 మంది అతిథులు కూర్చునేలా ఏర్పాట్లు చేశామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement